1. శ్రీ మాత్రే నమః
మనకి చాలా ఊర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఆయా ఊర్లకు సంబంధించిన, సంస్కృతి సంప్రదాయాల గురించి, విగ్రహ ప్రతిష్టాపనల గురించి.
మనకున్న ఎన్నో గుళ్ళల్లో చాలా గొప్ప వింతలు విశేషాలు ఉన్నాయి. ఆయా ఊర్లకు సంబంధించి చరిత్ర పుటల్లోనే ఒక గొప్ప వ్యక్తి కానీ, ఓ కళాకారుడో, ఒక నేతనో, ఓ క్రీడాకారుడు, ఓ మేధావి, ఓ ఆవిష్కర్త పుట్టి ఉండవచ్చు.
వారు దేశానికీ, సమాజానికీ, శాస్త్ర రంగానికీ ఎంతో మేలుల చేసి ఉండవచ్చు.
ఎన్నో కీర్తి ప్రతిష్టలూ, పథకాలూ, అవార్డులూ, రివార్డులూ అందుకుని ఉండవచ్చు. వారు ఏ రంగంలోని వారైనా కావచ్చు. నిష్ణాతులై ఉండవచ్చు.
అలాగే వారు గతానికి సంబంధించిన వారు కావచ్చు. వర్తమాన కాలానికి సంబంధించిన వారు కావచ్చు. కానీ వాళ్ళ గురించి ఆ ఊరిలోని వాళ్ళకి ఎంతమందికి తెలిసి ఉంటుంది, ముఖ్యంగా, ఈ తరం వాళ్ళకి?
ఒక వేళ ఆ విజేతలు గత కాలానికి చెందిన వారైతే, అలాగే ఈ కాలానికి చెందిన పిల్లలు కూడా చాలా మంది ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాలు పేద కుటుంబంలో పుట్టి ఘనంగా ౘదువుకోవటము ఇంకా ఏదైనా శాస్త్రానికి సంబంధించి ఒక ఆవిష్కరణ చేయడం, ఓ గణిత సూత్రాన్ని పరిష్కరించడం వంటివి చేసి ఉండవచ్చు.
కానీ వారి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ విషయం వారికి ప్రచారం లభించిందా, లేదా అన్నది కాదు, వారు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిస్తే, ఇంకా ఎంతో మంది అలా ఎదిగే అవకాశం ఉంటుంది.
లేదా వారు చేసిన ఆవిష్కరణలూ, చూపించిన పరిష్కారాలూ, మిత్రులకు మేలు చేయవచ్చు కదా! పాము కాటుకు గురవకుండా సాయం చేసే యంత్రాలు, రాత్రిపూట రైతులు ఇంటి వద్ద నుండే మోటర్ వేసే యంత్రాలు, నీళ్లు మహిళల కోసం తోడి పెట్టే యంత్రాలు, విద్యుత్ ఆదా చేసే పరికరాలు, వంటివన్నీ సమాజానికి ఉపయోగకరమైనవే కదా!
ఆ రకంగా అందరికీ ఈ గొప్ప వారి గురించి చెప్పే విధంగా మనం కృషి చేస్తూ ఉంటే, అది అవసరంలో ఉన్న వారికి ఉపయోగము, ఆవిష్కర్తలకు మరింత ప్రోత్సాహము కదా!
కాబట్టి అటువంటి వారి గురించి మనం ఆయా ఊర్లలో ఎక్కువగా, విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉండాలి. దానికి మనకి ఎన్నో సాధనాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని అవలంబిస్తూ ఉండవచ్చు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఊర్లో చూసినా, గాంధీ, నెహ్రూల విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు ఉంటున్నాయి. అది తప్పు కాదు, కానీ, ఓ కరెంట్ ఆఫీస్ లో పని చేసే వ్యక్తికీ, కేబుల్ టీవీ ఆఫీసులో పనిచేసే వ్యక్తికీ అందఱితో పాటే శలవులు ఉండక పోవచ్చు. ఎందుకంటే, శనీ, ఆదివారాలు, పండగ సెలవులు రోౙుల్లోనే మిగతా ఉద్యోగస్తులు అందరూ వారి వారి ఇళ్ళల్లో మరమ్మత్తులనో, మఱోటనో పనులన్నీ వీళ్ళ చేత చేయించుకుంటారు కనుక.
చివరికి ఆగస్టు 15, జనవరి 26 వ తారీఖు కూడా ఆయా పనిముట్ల రంగాల వాళ్ళకి అధికారికంగా సెలవులు ఉన్నా, పనులు దొరికేది ఆ రోౙులలోనే గనుక, విరామమంటూ ఉండదు కదా మరి!
అటువంటి వారికి, అంబేద్కర్ తెలియకపోయినా వారి ఊరి వాళ్ళు అయితే తెలియాలి కదా! అదే ధర్మం కదా.
అందుకని, ఈ సదరు దేశ నేతలతో పాటు గానో, వారి విగ్రహాలకు బదులు గానో వారి ఊరి వ్యక్తుల లేదా వారి ఊరి పరిసర ప్రాంతాల వ్యక్తుల విగ్రహాలు పెడితే కదా, ప్రయోజనకరం. ముందు చెప్పుకున్న లక్ష్యాన్ని సాధించగలం.
ఆయా ఊర్లకు సంబంధించి పైన ప్రస్తావించుకున్నట్టు వారు ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారి విగ్రహాలు లేదా వారికి సంబంధించిన సైన్ బోర్డులు పెట్టాలి. ఉదాహరణకు, కూచిపూడి అనే ఊరిని తీసుకుందాం. ఆ ఊరికి సంబంధించి, నాట్యం అనేది చాలా ప్రఖ్యాతి చెందిన విషయం ఎంతోమంది కళాకారులకు ఉపాధిని చూసేవారికి ఆనందాన్ని కలిగించే ఓ గొప్ప కళ. ఆ కళకి మూలపురుషుడు ఎవరో, వారిని చూడాలి. లేదా ఆ కళని బయటకు తీసుకురావడానికి మూల పురుషుడైన వారెవరో, విదేశాలలో చేత మన ఖ్యాతిని పెంపొందింపజేసిన ఘనులెవరో వారి పేర్లు లేదా వారికి సంబంధించిన విగ్రహాలు, కనీసం ముఖం వరకు పెడితే, ముఖం వరకు పెట్టినందుకు ఖర్చు తక్కువే అయినా, అంత మంచి విగ్రహాలు పెట్టినందుకు చాలా మేలు జరుగుతుంది కదా, జనాలకు వాళ్ళు ఎవరో తెలిసేదీ! గాంధీ గారూ, అంబేద్కర్లు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా ప్రజలకి, మన కళలకీ, మన గొప్ప వారికీ మనమే గుర్తింపునీ, గౌరవాన్నీ ఇవ్వకపోతే, వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? ఎక్కడో దేశాల్లో ఎవరెవరో సాధకులని, గొప్ప వారిని వారందరూ కీర్తించుకుంటున్నారు, మనకే చేతకాదు అని ఎంత సేపు మనం అనుకుంటూ ఉండటమా, మన వారిని విస్మరించటమా? ఇలాగైతే భవిష్యత్ తరాలకి మార్గదర్శకత్వం ఏమిటి? వారికి ఏంటి మనం ఇస్తున్న స్ఫూర్తి?
https://www.facebook.com/share/p/1JuZqAJFuq/
2.
#వ్యాససంపుటి
2. శ్రీ రామ శ్రీ మాత్రే నమః
ఈ వ్యాస సంపుటి ఆస్తికుల కోసం. నాస్తికులని నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు దూరం జరపట్లేదు. సృష్టి స్థితిలో ఎవడైతే నడిపిస్తున్నాడో, మనం నిద్రపోతున్నప్పుడో, ఎవరైతే మన శ్వాసని ఆగకుండా కాపాడుతున్నారో, తల్లి గర్భంలో నుండి శిశువుని ఎవరైతే రక్షిస్తూ బయటకు తెస్తున్నారో, ఈ సమస్త సృష్టికి మూలకారమైన వారు ఎవరున్నారో, వారిని నుతిస్తూ చెబుతున్న మాట.
"కలౌ స్మరణాన్ ముక్తిః" అన్నారు పెద్దలు.
యుగధర్మం ఒక్క యుగానికి ఒక్కో విధంగా ఉంటుంది. దయ అనీ, దానమనీ, ధర్మమని ఇలా చెప్తూ ఉంటారు పెద్దలు.
అంటే దేవుని సన్నిధి చేరుకోవడానికి సులువైన మార్గం ఏమిటి?
ఎందుకు చేరుకోవాలి అనే దానికి ౙవాబు నేడు ఆవిష్కరింపబడుతున్న Quantum Theory అనే శాస్త్రంలో కూడా ఉంది. అందుకని ఆ అంశాన్ని నేను స్పృశింౘటము లేదు.
ఇక సూటిగా ఎలా చేరుకోవాలి అనే అంశంలోకి వచ్చేస్తున్నాను.
ఇందుకు రెండు మెట్లు.
1. చేస్తున్న పనిలో లీనం అయిపోతూ, "కర్తను" మాత్రం నేను కాదు అనుకుంటూ, "కర్మఫలం" పై ఆశ వదిలేస్తూ, ముందుకు సాగిపోవాలి. ఈ జీవన విధానంలో భాగంగా, ఎక్కడైనా అన్యాయం, అధర్మం వంటివి ౙరిగితే, చేతినేనంత వరకు నిలబడగలగాలి. అలాగే, రెండు చేతులు అర్థించి ప్రార్థిస్తే ఖచ్చితంగా "తధాత్మానం సృజామ్యహం, సంభవామి యుగేయుగే" అన్నట్లుగా దైవం తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. ముందే చెప్పినట్లు, ఇవన్నీ దేవుని నమ్మే వారి కోసమే. ఇందులో "తర్కం ఏమిటీ", అంటారా, that is "Vibration". మన ౘుట్టూ ఉన్న "ఆరా"లో ఈ శక్తి తరంగాలు నిండి, విశ్వంతో మనని అనుసంధానించి, కోరుకున్నది జరిపించేందుకు బాటలు పరుస్తాయి. అది ధర్మబద్ధమైనదై, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. అదీ విషయం.
2. ఇక రెండవ మెట్టు, "నిరంతరము వీడని నామస్మరణ, సాధనమున పనులు సమకూరు ధర లోన".
కనుక, తెలియని దారులు వెతుక్కుని అందులో నుంచి వెళ్లకుండా, ఇబ్బందులు పడకుండా, సులువైన విధానం నామ స్మరణం.
ఎలా చేయాలి? ఎంత చేయాలి అంటారా దానికి హద్దులు ఉండవు కదా మరి. మనం ఒక్కసారి పిలిస్తేనే చుట్టూ ఉన్న వివిధ పాత్రధారులు పలుకుతూ ఉన్నప్పుడు అదే పదే పదే పిలిస్తే దైవం పలకదా మరి!
ఒక చిన్న లెక్కతో మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం.
లెక్క పెట్టుకుంటూనే 10 నిమిషాలకు ఒకసారి 10 సార్లు ఏదైనా నామం చదువుదాం. రామా అనో, శ్రీ మాతా అనో, లలితమ్మా అనో, చంద్రమా అనో, పది నిమిషాలకు ఒకసారి 10 మార్లు అన్నామంటే, రెండు గంటలు తిరిగేసరికి వందసార్లు అవుతుంది. వీలును బట్టి ఇలా 24 గంటలలో మనం మెలకువగా ఉండే 18 గంటలలో అవకాశాన్ని బట్టీ కనీసం అర్థ సహస్రం ఒక్క రోజుకి చేయగలిగితే నెల తిరిగేసరికి 1500 అవుతుంది. మనలా మరో 10 మంది కలిసి ఇలాగే చేస్తే 15000 అవుతుంది. అంటే వంద రోజులు తిరిగేసరికి మనమందరం కలిసి లక్ష పూర్తి చేస్తాం. కేవలం 10 మంది చాలు. మనకున్న వాట్సప్లోనో, మరో విధంగా సమూహంగా ఏర్పడి, counts పెట్టుకుంటూ పోతే, వంద రోజులు తిరిగేసరికి లక్ష సార్లు అవుతుంది.
ఇలా ప్రతి 10 మంది కలిసి చేస్తూ పోతే ఎంత తొందరగా సంఖ్య కోట్లు దాటుతుంది చెప్పండి!
భలే సులువుగా ఉంది కదా!
అప్పుడు మనం కోరుకున్న రామరాజ్యం వచ్చి మనందరి జీవితాలు బాగు పడిపోతాయి.
ఎవరో వచ్చి మనని బాగు చేయాలనుకోవడం కంటే మనకు మనమే బాగు చేసుకుంటాం. ఒకవేళ ఆ ఎవరో రావాలంటే, ఆ వచ్చేది, మన లాంటి వాడే అయితే, సామాన్య మానవులమే కదా మనమందరం మనలో ఒకడు వస్తాడా, ఆ వచ్చిన నాయకుడికి మద్దతు ఇద్దాం. లేక దైవమే వస్తుందేమో, పిలిచేద్దాం, ఏమంటారు?
["రామరాజ్యం" వస్తే, సంసారాలలో తగవులూ, విడి పోవటాలూ, అనారోగ్యం తో పడి పోవటాలూ, అధర్మం తో పోరాటాలూ, అందుతాయా లేదా కావలసినవి అంటూ ఆరాటాలూ, తల్లిదండ్రులను పిల్లలు అగౌరవించటాలూ, సరైన విద్య అబ్బక పోవటాలూ, పెద్దల ముందర పిల్లలు పడిపోవటాలూ ఉండవు. అందుకే ఆ ధ్యేయంతో స్మరణ మొదలుపెడదాం ఆ సంకల్ప సిద్ధిని కోరుకుంటూ చేద్దాం].
ప్రార్థన: ఇది నేను మతపరంగా చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడుతున్నాను. దయచేసి ఎటువంటి వివాదాలకూ తావీయవద్దు.
https://www.facebook.com/share/p/1E7S8f25XL/
3.
[4/12/2024, 21:06] Durga Madhuri Devi Nagini: బ్రాహ్మణుల ఇళ్లల్లో వివాహం సమస్య కావటానికి కారణం
1.
ఒకరకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగమే
ఇది లేక ముందర బ్యాంకు ఉద్యోగస్తులని టీచర్లని అయినా చేసుకునేవారు ఎందుకంటే సేఫ్టీ ఉన్న జాబ్స్ అని
అది అబ్బాయి అమ్మాయి నైనా అమ్మాయి అబ్బాయి నైనా
ఇక డాక్టర్లు ఎటు డాక్టర్లని చేసుకుంటారు
ఇంజనీర్లు తొందరగా దొరకరు ఎందుకంటే చదవడం కష్టం కాబట్టి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక ఇంజనీరింగ్ చదవడం సులువు అయిపోయింది జీవన ప్రమాణాలు పెరిగాయి ఎందుకంటే జీతం భత్యం పెరిగాయి కాబట్టి
కనుక ఒకరకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఇంత కష్టానికి కారణం
కానీ ఇక్కడతో ఆగిపోలేదు
2.
మరో ముఖ్యమైన విషయం క్రిందటి తరం వరకు ఎక్కడో పరిస్థితిని అనుకూలించక కానీ ప్రతి ఇంట్లో ఒకరికన్నా ఎక్కువ సంతానం ఉండేవారు ఇప్పుడు వాళ్లే యువతీ యువకులు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్లలో ఆడపిల్లలు ఉంటే అన్నదమ్ముల్ని చూసి వాళ్లు బయట అదే అడుగుతారు అలాగే ఈ కూతుళ్ళని చూసి వచ్చే కోడలని అత్తగార్లు కూడా అలా ఆశిస్తున్నారు
ఇదివరకు పంటలు ఉండేవి ఎకరాలు ఎకరాల పొలాలు ఉండేవి బ్రాహ్మలకి ఇప్పుడు అవి లేవు కట్నం జీతం ఏదో ఒకటి ఆడపిల్ల నుంచి ఆశించకుండా జీవితాంతం ఎందుకు పోషించాలి మందు మాకు తిండిబట్ట అని మగ పెళ్ళి వాళ్ళ ఆలోచన ఏ తరంలో అయినా
అది ఈ తరానికి పొలాలు మిగలలేదు కాబట్టి మరి ఆడపిల్ల జీతం కావాలి కూతురు ఉన్నవాళ్లు కూతురుని చూసి కూతురు సాఫ్ట్వేర్ జాబ్ లో ఉంటే అది కోడలి నుంచి కూడా ఆశిస్తున్నారు మరి కూతుర్లు లేని వారు కూతుళ్లు ఉన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో లేని వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే అటువంటి కుటుంబాలు తక్కువ ఆ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉన్నాయో మనకి పూర్తిగా తెలియకపోవచ్చు
కానీ చాలావరకు సమాజం ఇలా ఉంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగిలకే కదా జీతం ఎక్కువ లేదా బ్యాంకు ఉద్యోగాలు కూడా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లతోని కాబట్టి ఆదిశ గాని ఆలోచిస్తున్నారు
కర్మకాలి కోడలు వచ్చిన తర్వాత ఇచ్చే జీతం సరిపోవట్లేదు వాళ్ళకి పెళ్లికి ముందర సంపాదించింది కూడా తెమ్మంటున్నారు మరి ఇంజినీరింగ్ చదివించిన తల్లిదండ్రులకు డబ్బు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్లు ఆ డబ్బు ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఒక విషయం చూడాలి వాళ్ళకి నిజంగా అంత డబ్బు పెళ్లికి ముందర జీవితాలు రూపంలో అవసరం లేకపోతే ఆ డబ్బు అత్తగారు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయొచ్చు అయితే ధనాసేపరులు అది తమ బిడ్డ అత్తారింటికి అంత డబ్బు ఇచ్చేయటం మంచిది కాదు అనుకుంటే పిల్లల పేర్లు ఫిక్స్ డిపాజిట్ వేయడం ఏదైనా స్థిరాస్తి కొన్ని పేపర్లు పెట్టడం లాంటిదో చేసి ఆరోపణ ఇవ్వాలి అది బ్యాంకు లోకంలో ఉంచాలి. పిల్ల సేఫ్టీ కూడా చూసుకోవాలి
ఇలా జరగని పక్షంలో పెళ్లిళ్లు అయినా పిటాకులు అవుతున్నాయి కేవలం 70 ప్రధాన కారణం
ఆడపిల్లలు లేని వాళ్ళకి ఏమో కోడలను ఎలా చూసుకోవాలి తెలియకపోవచ్చు కానీ లేని కూతురిని ఆమెలో చూసుకోవచ్చు కదా చూసుకోరు
ఆడపిల్లలు ఉన్నవాళ్లు మాత్రం తక్కువ తిన్నారా తమ కూతురికి అల్లుడు దాసోహం అనాలి అత్తమాములు ఉండకూడదు అనుకుంటూనే తాగు మాత్రం కోడళ్ళని ఆరెళ్ళు పెడుతున్నారు మనకు తెలియని విషయం కాదు ఈ కథ
కానీ ఎవరు సమాజ శ్రేయస్సు దిశగా ఆలోచించట్లేదు వాళ్ల డబ్బు అవసరాలు తీరి కోడలు చాకిరీ చేసిందా కూతురు సుఖ పడిందా ఇదే ఆలోచన
ఇటువంటి కథలు చూసి నవతరం యువతులు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లా పెళ్లిళ్లు ఆలస్యం అవ్వటము ఒక వర్గం వరకే పెళ్లి అవ్వటమో మాత్రమే జరగట్లేదు. అసలు పెళ్లిల్లే జరగట్లేదు ఇది వాస్తవం. ఇది బ్రాహ్మలలోనే కాదు యావత్ భారతంలోనూ ఉంది
పెళ్లయ్యాక పోనీ అత్త మామ భర్త మాత్రమే పెట్టారు ఉంటాయా ఆడపిల్లకి
అత్తమామల తోబుట్టువులు వారి ఇళ్లలో వాళ్ళతో సహా అందరూ ఆడుకునే వాళ్ళు ఆడపిల్లని
ఆడపడుచు అత్తగారిని చూడదు మరిది భార్య చెప్పు చేతుల్లో ఉండి అమ్మానాన్నని అన్న వదిన దగ్గర పెట్టేస్తాడు వదిన మళ్లీ ఉద్యోగం చేయాలి వదిన చావటం చూడు దాకా వెళ్లి వచ్చిన వదిన అమ్మా నాన్నను చూడాలి ఉద్యోగం చేయాలి. కానీ భార్య కందిపోకూడదు తన అక్క చెల్లి కూడదు బంగారాలు కొనాలి బట్టలు కొనాలి అక్కకి భార్యకి వదిన ఆహుతి అయిపోవాలి
అక్కడ ఇంటి పెద్దకొడుకు అన్న మాత్రం సరిగ్గా ఉంటాడా ఉండడు భర్తగా
ఇటువంటి ఆ రెండు చూసి చూసి ఆడపిల్లలకి పెళ్లి అంటే వెగటు వస్తుంది
ఇటు ఆడపిల్ల వైపు వాళ్ళు ఇప్పుడు తక్కువ తినట్లేదు
తల్లి మెడలో మాంగల్యం దగ్గర నుంచి ఎన్ని చిహ్నాలు వేసుకుంటుంది కూతుర్ని మాత్రం వేసుకొని చుట్టుపట్టు బట్టలు వేసుకుని మగవాళ్ళు తిరిగే ఇంట్లో హాయిగా సోఫాలో కాలు మీద కాలు మడిచి కూర్చోమని చెప్తుంది
కూతురు వంట చేయకూడదు ఉద్యోగం చేస్తే తన జీవితం తనకే ఉండాలి ఇలాంటివి మనం ఎన్నో ఇళ్లలో చూస్తున్నాం చివరాత్రికి ఆడపిల్లని మొగుడు శుక్రవారం ఎవరైనా తాంబూలానికి ఇవ్వడానికి వచ్చినప్పుడు మెడలో కనీసం మంగళసూత్రం నల్లపూసలు వేరే గొలుసులు కాదు కాళ్ళకి మెట్టెలు కాదు పట్టీలు అసలే కాదు నుదుటి బొట్టు తాళిబొట్టు మాత్రమే వేసుకోమంటే కూడా పెటాకులు అయిపోతుంది పెళ్లి
[4/12/2024, 21:16] Durga Madhuri Devi Nagini: అక్కా ఇవి పైకి కనిపించే బాహ్య ప్రపంచపు సామాజిక విషయాలు
ఇప్పుడు లోపల అంతర్లీనంగా జరుగుతున్నాయని నాకనిపిస్తున్నవి చెప్తున్నాను ఈ విషయం మాత్రం నేను ఎక్కడా ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే ఇది నా ఊహ మాత్రమే అందుకని నా ఊహని దానితో పాటు పరిష్కారాన్ని నీకు పర్సనల్గా ఇక్కడ చెప్తున్నాను
మన భారతీయ వ్యవస్థని కూల్చడం అనేది విదేశీ శక్తులన్నీ ఇంతకు ముందర ఒకరితో ఒకటి చేతులు కలిపి చేయలేదు కానీ కుట్రలైతే చేశాయి ప్రయత్నాలు అయితే చేశాయి దాడులు చేశాయి మనకి తెలియని విషయం కాదు పరిశీలించిన అందరూ వచ్చారు మన దేశానికి చివరి ఆఖరికి బ్రిటిష్ వారు ఈ మధ్యలో ఎడారి మతాలు కూడా వచ్చే జగద్విదితమే
మన పంటలను నాశనం చేసి మన వాన పాముల్ని నాశనం చేసి వాళ్ల వానపాములు తెచ్చి ఇక్కడ డిప్లయ్ చేసి వాటి ద్వారా వచ్చే శక్తిని మనకందించి రకరకాలుగా మన ఆహారాన్ని పాడుచేసి మనం నైతిక విలువలని పాడుచేసి డివైడెడ్ రూల్ కింద మనని పాలించారు
కలసి ఉంటే కలదు సుఖం కదా అందుకని విడగొట్టారు
అందులో భాగంగానే ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాము కులాల విభజన చేశారు స్త్రీ పురుషుల మధ్య భేదాలు పెట్టారు ఆడపిల్ల వారు మగపెళ్ళి వారు అని సృష్టించారు
మన మధ్య ఆ కలతలు మొదటి నుంచి లేవు
నేను పదేపదే వివిధ వేదిక మీద చెప్తున్నాను
కౌసల్యాదేవి సుమిత్రా దేవి కైకే దేవి సహగమనం చేయలేదు రుక్మిణి దేవి అవతారం సాధించింది అంటాము కానీ సహగమనం సత్యభామ దేవి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంది సీతమ్మ తల్లి ముందే వెళ్లిపోయింది కానీ అక్కడ ఎక్కడ ఆమెను స్త్రీగానో భార్యగాను అవహేళన చేసి వదులుకోలేదు రాముడు ఈ విషయాలు మనకు తెలియదు మనకి రామారావు చూపించినదే రామాయణ భారతం కాదు
మనకి ఇప్పుడు ప్రవచన కారులో చెప్తున్నారు లక్ష్మణ రేఖ అనే విషయం లేనేలేదు
అలాగే ఏ కలర్ ని బొటనవేలు ఎందుకు అడిగారో కూడా కారణం మనకి చెప్పారు నేను గతంలో చెప్పాలనుకుంటా ఏకలవ్యుడు కుక్క పుట్టుమచ్చ మీద ఐదు బాణాలు వేశాడు తన సౌర్య ప్రతాపాన్ని చూపించడానికి అంతటితో ఆగేడా ఈ ప్రజ్ఞ్య కారణం ద్రోణాచార్యుడు అని చెప్పాడు ద్రోణుడు ఏమీ తనకు సహకరించకపోయినా దాని ఫలితం ఏమిటి అర్జునుడికి మధ్య విభేదాలు సృష్టించడం అతని కపటి క్రూరుడు ఆవేశపరుడు
అటువంటివాడు చేతికి మంత్రవిద్య లేదా అస్త్ర శాస్త్రవిద్య ఇస్తే వాడు అది ప్రపంచ వినాశనానికే వాడుతాడు. రుజువు అతని యుద్ధంలో కౌరవుల పక్షాన ఉండటం
అలాగే ఉపపాండవుల విషయంలో జరిగిన తప్పులు అశ్వద్ధామ విషయంలో జరిగిన అవమానాలు అవస్థలు అన్నీ మనకి రామారావు చూపించిన సత్యాలు కాదు వాస్తవాలు కాదు అసలు కర్ణుడు ఆ యుద్ధ విద్యల పరీక్ష సమయంలో కలవలేదు దుర్యోధనాదులని
గురుకులంలోని వీళ్ళందరూ కలిసే విద్య నేర్చుకున్నారు కర్ణుడు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు కర్ణుడు నూనె తీసి ఇస్తే భూమాత శపించింది అన్నది అబద్ధం అర్జునుడి రథచక్రాన్ని కనులు ఎత్తి పట్టుకున్నాడు యుద్ధనీతి కింద అన్నది అబద్ధం. రాముడు రావణాసురుని యుద్ధం గెలవడం కోసం ముహూర్తం పెట్టమన్నాడు అన్నది అబద్ధం. సహదేవుడు కృష్ణుడు నీ అడగకుండా నాడిగో మహాభారత యుద్ధానికి ముహూర్తం పెట్టాడు అన్నది అబద్ధం సహదేవుడికి భవిష్యత్తు తెలిసినది నిజం కానీ పాండురాజు వేరు తిన్నాడనేది అబద్ధం ద్రౌపదీ దేవి సభలో నవ్వింది అన్నది అబద్ధం ఆ సమయంలో ఆవిడ పుట్టింట్లో ఉంది ఆవిడ కన్నుండి పెళ్లి చేసుకోవాలని ఉందని కోరింది అన్నది అబద్ధం
అందుకే అంటున్నాను నందమూరి రాముడు చూపించినది కాదు రామాయణం ఏమో తెలియదు
కానీ మనకి ఇవన్నీ తప్పుగా చూపిస్తూ వచ్చారు. అంటే జరగని తప్పుల్ని వీళ్ళు సొంతంగా రాసి చూపిస్తూ వచ్చారు.
నంది తిమ్మన పారిజాతాపహరణం రాశారు అంటే ప్రబంధ కావ్యం దానిలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆయనెక్కడా హద్దులు మీరు రాయలేదు జరగని దాన్ని రాయలేదు జరిగినదాన్ని దాచలేదు
సరదాగా రాశాడు ఒక అవసరం కోసం రాశాడు అందులో దోషం లేదు ఆయన సమాజ హితం కోసం రాశాడు సమాజ హితం అంటే ఏంటి రాౙూ రాణీ బాగుంటేనే కదా దేశం బాగుండేది
అటువంటి నిజాలు అన్ని చూపించే మన కళా రంగం ముప్తమైపోయింది ఇప్పుడు
పుట్టపర్తి నారాయణచార్యులు వారు జాన్ పెద్ది హనుమత్ శాస్త్రి గారు ఆదిమట్ల నారాయణదాసు గారు చూపించినవని ఇప్పుడు ఎవరికీ తెలీదు
అంతా ఇప్పుడు హీరోలు చేసేది క్రిస్మస్ ట్రీలు ఇంట్లో పెట్టుకునే హీరోలు చేసేది విన్యాసం ఇప్పుడు
అటువంటి పరిస్థితుల్లో మన పురాణ గాదులు ఎలా తెలుస్తాయి అందులో సమాజానికి పనికి వచ్చేలా ఉన్నవి ఎలా తెలుస్తాయి
ఒక్క విషయాన్ని ఎవరైనా స్పృశించారంటే పురాణం గాదుల్లో అది మనకి ఇప్పుడు అనైతికము అసాంఘికము అరాచకం అనిపించొచ్చు కానీ అది ఎందుకు చెప్పారు ఏ ఉద్దేశంతో చెప్పారు అన్నది బయటకు రానీయకుండా
సగం సగం వీడియోలు చూపించి ఫేస్బుక్లో సొంత ప్రయత్నాలతో వ్యాఖ్యలు రాసి ప్రవచన కారులని మనకు దూరం చేస్తున్నారు
ఇదంతా ప్లాంట్ గా జరుగుతోంది ప్రింట్ మీడియా అలా కింద అలా ఒత్తు రాయదు ల ఒత్తు రాస్తుంది ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఆదా అవ్వాలి కాబట్టి ఇలా మన భాషని మృగ్యం చేసేస్తున్నారు
ఈ పరిస్థితుల్లో మనకు అసలు నీతి మంచి ఎవరు చెప్తారు మన దగ్గర లేనివి ఉన్నాయని ఉన్నవి లేవని చెప్పిన దాన్ని ఖండించి సరైన వివరాలు వాస్తవాలు ఎవరు వెల్లడి చేస్తారు
ఇవన్నీ మనకు తెలియదు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి విడాకులు లేదా పెళ్లి కాకపోవటం
ఈ విషయానికి వస్తే నేను పైన పేర్కొన్నట్టు కౌసల్యాదేవి ఇత్యాధులు సహగమనం చేయలేదు. ఆడపడుచు ఆరులు లేవు అత్తగారి ఆడోళ్ళు వాళ్లకి లేవు తోడుకోడలి ఆరులు లేవు ఆ తర్వాత సీతమ్మ తల్లి కోడలుగా ఏమీ ఆరేళ్లు పడలేదు భార్యగా ఏమీ ఆరేళ్ళు పడలేదు వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేశారు
అనసూయ దేవి అరుంధతి దేవి వాళ్ళు చేయాల్సిన వాళ్లు చేశారు సతీసమే కదా మనం పూర్తిగా తెలియదు ఆవిడ బుట్టలో పెట్టి పోయిన దానికి ఫలితం తర్వాత వచ్చింది సత్యసంధత అక్కడ భర్త పట్ల మాత్రమే భయంతో ఉండటం కాదు సత్యసంధత నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను అంటే దానికి అంకితం అయిపోతాను అది మనం ఈరోజుల్లో అయినా అలా చేస్తేనే మనకి నిజంగా జీవితం బాగుంటుంది సత్య సంగతి ఉన్నవాడి జోలికి ప్రమాదాలు మొదట్లో వస్తే గాని రాను రాను అవి రావు అక్క ఎన్నో జీవితమే సాక్ష్యాలూ ఉదాహరణలూ
కాబట్టి మన పెద్దలు చెప్పిన అసలు వాస్తవాలను మనం ఎప్పటికైనా గ్రహించుకోవాలి. స్త్రీలను ఎక్కడా మన పురాణాలలో బాధ పెట్టలేదు అది గ్రహించి నేటితరం యువత అన్న మళ్లీ అవన్నీ చదువుకుని మాట్లాడుకుని అందరూ కలిసి ఒక వేదిక మీద కలుసుకుని ఇంటి ఆడవాళ్ళని ఎలా చూడాలి? వదిన అయినా తమ్ముడి భార్య అయినా వేరే దృష్టితో చూడకూడదు వాళ్లే సేవకులుగా ఉండిపోకూడదు వాళ్ళ అక్కలు చెల్లెళ్లకు ఒక నీతి భార్యకి ఒక నీతి అని ఉండకూడదు తల్లి సమాధానపరుచుకోగలగాలి తండ్రులు కూడా కూతురులా చూడమని చెప్పాలి స్వార్థం ఉండకూడదు అని నేటి యువత కూర్చుని మాట్లాడుకోవాలి అలాగే యువతులు కూడా మనం తాళిబొట్టు వేసుకోవాలి అది మన ఆరోగ్యం కోసం అలా చెప్తే వినమని మొగుడు పేరు పెట్టారు ఇలాంటి విషయాలు వాస్తవిక విషయాలు శాస్త్రవేత్తమైన విషయాలు తెలుసుకుని జీవితాన్ని బాగు చేసుకోవాలి
[4/12/2024, 21:24] Durga Madhuri Devi Nagini: ఇప్పుడు నేను మరో ముఖ్యమైన విషయం నీతో ప్రస్తావించదలచుకున్నాను అక్క
ఇది నేను భవిష్యత్తును ఊహిస్తూ చెప్తున్నాను
20 ఏళ్ల క్రితం నేను ఉద్యోగుల్లోకి వచ్చిన కొత్తల్లో సీనియర్స్ నాకు ఎన్నో విషయాలు సాంకేతికంగా నా ఉద్యోగానికి సంబంధించిన నేర్పేవారు అలాగే మనవాళ్లు కొందరు నాకు జీవిత పాఠాలు కూడా నేర్పారు కొన్ని వారి జీవితాన్నిభవాల ఆధారంగా
వాళ్లలో ఒక అమ్మాయి పాపం అత్తగారింట్లో చాలా అవస్థలు పడుతూ ఉండేది ఏదో మాటలతో సంతాన పరిచేదాన్ని నేను అప్పుడప్పుడు డిగ్రీ అయి ఉన్నాను ఏం చెప్తానో చెప్పు కానీ నేను కూడా ఎందరో ఇతరుల జీవితాన్ని చూసి అనుభవం మీద ఇలా ఒకరినొకరు ఓదరుస్తూ ఉండేదాన్ని
అప్పుడే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న ఒంటరి జీవితం లాగానే తన కూతురికి సంబంధించిన విషయాలను తనే చూసుకుంటూ ఉండేది నేను ఒంటిగా పెంచాలి భర్త పక్కనే ఉన్నా కాబట్టి నాకు డబ్బులు ఎక్కువ కావాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ చదివించాలంటే అని బాధపడుతుండేది తనలా ఇంజనీరింగ్ తన కూతురు చదవలేదేమోనని అప్పుడే నేను తనకి చెప్పేదాన్ని అక్క నువ్వు అలా ఆలోచించకు ఇప్పుడున్నట్టుగా పదేళ్ల తర్వాత ఉండదు ప్రభుత్వాలు మారిపోతాయి మనం హిందుత్వ గవర్నమెంట్ ని గనక గెలిపించుకుంటే మన విద్యా విధానం మారిపోతుంది అక్క అని ఇప్పుడు నిజంగానే మోడీ గారు ఆ మార్పులు తీసుకువస్తున్నారు. రచయితలకి దూరదృష్టి ఊహ శక్తితో పాటు వాస్తవిక దృక్పథం కూడా ఉంటుందంటారు యండమూరి గారు ఒక పుస్తకంలో నేను ఆ ప్రిన్సిపుల్ నేర్చుకుని అనుసరిస్తూ భావితరాలు ఎలా ఉండబోతున్నాయో ఎలా ఉండాలో కొన్ని ఊహిస్తున్నాను ఎలా ఉండబోతున్నారు అన్నది ఎలా ఉంటారు అన్నది కొన్ని సూచనలు నాకు నేనే ఇట్ల రాసుకుంటున్నాను రాలేకపోయినా మనసులో పేర్చుకుంటున్నాను సమయం చిక్కదు కదా
అట్లా ఇప్పుడు నేను ఊహిస్తోంది ఏమిటంటే
1. మోడీ గారు మన విద్యా విధానం మార్చేస్తారు
2. ఇంజనీరింగ్ లనే కాదు మన కులువృత్తిని పైకి తీసుకువస్తారు చేనేత చీరలు ఇతర నేత వృత్తులు కుల వృత్తులు కుమ్మరి కమ్మరి అందరూ చక్కగా మళ్లీ బయటకు వస్తారు
3. రైతులకు భరోసా తీసుకొస్తారు జవాన్లని కాపాడుతారు శాస్త్ర సాంకేతి విద్యను ముందుకు నడిపిస్తారు
4. మందులలో కల్తీలు ఆహారంలో కల్తీలు ఎగిరిపోతాయి
5. ఇవన్నీ విద్యా వైద్యం ఆరోగ్యానికి సంబంధించినవి. ఇప్పుడు సమాజానికి సంబంధించి మరికొన్ని చెప్తున్నాను
6. మెట్రోలు రింగ్రోడ్లు బాగా పుంజుకుంటాయి కానీ ఫ్లయ్ ఓవర్లని లేదా ఈ మెట్రోలు ఎంఎంటిఎస్ లు ఓఆర్లు అంటూ ఇకనుంచి రైతుల భూములు లాక్కోరు
7. స్కూల్లకి కాలేజీలకి పిల్లలు వెళ్లడం కూడా దూరాభారాలు వెళ్లేలా ఉండదు. పుస్తకాల సంౘుల బరువులు ఎక్కువ ఉండవు ఎక్కువ స్కూళ్లు కూడా ఉంచరు ముయించి వేస్తారు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పరిశీలించి మధ్య చేయడం లాంటివి చేస్తారు సమర్థవంతమైన ఫ్యాకల్టీని ఎక్కడెక్కడ ఉన్నారో సేకరించి వాళ్ళందర్నీ ఒక దగ్గరే ఉంచుతారు
8. హాస్పిటల్స్ ఉద్యోగాలైన అంతే ఎక్కువ శాతం దురా భారం ప్రయాణాలు ఉండవు ఇటుపైన
9. పర్సనల్ వాహనాల్లో ప్రయాణాలు కూడా ఉండవు సామాజిక మాధ్యమాలే ఉంటాయి
10. ఇది రవాణా వ్యవస్థని నవీకరించడంతోపాటు ఆక్సిడెంట్ వంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఎవ్వరూ హెల్మెట్లు పెట్టుకోరు సీటు బెల్ట్ లు వేసుకోరు డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు భర్త అయినా ఆడవాళ్ళని దింపుతుంటే షాట్లు వేసుకుని వేస్తున్నారు ఆటో వాళ్ళతో సహా ఇవన్నీ ఎగిరిపోతాయి
11. మరో ముఖ్యమైన విషయం తగ్గేదేలే అంటూ వచ్చే పుష్ప గాడు గానీ ఎక్కడ తగ్గాలో తెలిసి ఉంటే ఇంకే దేవుడు గానీ ఇటువంటి సినిమాలు అన్నీ అంతరించి పోతాయి సినిమాలే కాదు సీరియల్స్ ఇతరత్రా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ బిగ్ బాస్ లాంటి షోస్ ఇవి ఏవి నేను చూడను మా ఇంట్లో టీవీ కూడా లేదు కార్తీకదీపం సీరియల్ గురించి ఒకానొక వ్యాసంలో చదివాను
12. ఇకనుంచి అవి ఉండవు సరైన విధంగా తీసిన రామాయణ భారతాలు మాత్రమే ప్రసారమవుతాయి ప్రవచనాలు పురాణాలు శాస్త్ర విషయాలు వాటిలోని సూక్ష్మాలు ఉంటాయి వీటితోపాటు మనం అనుసరించవలసిన విధివిధానాలు ఉంటాయి నండూరి గారు గరికిపాటి గారు సామవేదం గారు సత్యభామ చాగంటి వారు కాకుమాను వారు బాచంపల్లి వారు మైలవరపు గారు ఇటువంటి వాళ్లే ఉంటారు వీళ్ళే ఉంటారు
13. పండుగలకు దేశం అంతా చక్కగా సంబరాలు ఉంటాయి టపాకాయలు కాల్చకూడదు తూటాలు పేల్చకూడదు గాలిపటాలు ఎగురవేయకూడదు సెలవులు ఉండకూడదు ఇటువంటివి ఉండవు
14. తీర్థయాత్రల దగ్గర కూడా జన నష్టం జరగకుండా పుష్కరిణిలో ఘాట్ల దగ్గర కూడా సరైన విధానాలను అమలులోకి వస్తాయి
15. ఇప్పటికీ తీవ్రవాదులు వారి చర్యలు అంతమైపోయాయి అరుణాచల్ ప్రదేశ్ వంటివి మనదేశంలోని అంతర్భాగం అవుతాయి మన దేశస్థులను కాదు అని తమను భావించుకుని ఈశాన్య ప్రాంతా రాష్ట్రాల ప్రజలు కచ్చితంగా తమ భారతీయులమని ఆనందంగా గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు
16. దేశపు జెండాకి గవర్నమెంట్ లభిస్తుంది
17. ప్రాంతీయ భాషలు యాసలు పేరుందని వీపులేని కొంకనీ వంటి భాషలు ఊపొందుకుంటాయి
18. కళాకారులకి రైతులకి జవాన్లకి పురోహితులకూ మంచి రోజులు ఉంటాయి
19. కల్పనా చావ్లా సునీత విలియమ్స్ పరాయి దేశాల్లో పడ్డ కష్టం ఇక ఉండదు
[5/12/2024, 11:44] Durga Madhuri Devi Nagini: ఇప్పుడు కొనసాగింపు ఏంటంటే ఎక్కువ శాతం అందరూ అమెరికాలకి వెళ్ళిపోతున్నారు అని లేదా ఇతర విదేశాలలో స్థిరపడిపోతున్నారు ఈ తరం పిల్లలు అన్నది ఒక పెద్ద బాధాకరమైన విషయంగా ప్రస్తావించడం జరిగిపోయింది అది ఎందుకు తప్పయినదో నాకు అర్థం కావట్లేదు. ఈ క్రింది విషయాలను ఒకసారి పరిశీలిద్దామా
1. సినిమాలలో కథానాయకుడు చెప్తే నేనా మీరు చిన్నప్పుడు విలుసు గురించి విజయవాడ రావచ్చు కానీ ఇప్పుడు విజయవాడ నుంచి మీ పిల్లలు వాళ్ల పిల్లల కోసం విదేశాలకు వెళ్ళకూడదు అని. ఈ ఆలోచన మన సామాన్య జనాలకు ఎందుకు రావట్లేదు
2. సరే పోనీ ఇక్కడే అందర్నీ ఉండమందాము చోటు సరిపోతుందా మన ఇంట్లో మనకి చోటు చుట్టాలు వస్తే సరిపోదు బాత్రూములు సరిపోవు పువ్వులు సరిపోవు వంట వండాలంటే అవస్థ ఎంతమందికని ఎన్ని వనరులని సమకూర్చాలి కూరల పట్టుబట్టల దుప్పట్ల ఏం సమకూర్చగలం మనము ఒక చిన్న ఇంట్లోకి మామూలుగా వచ్చే చుట్టాలు మన వాళ్ళు వస్తేనే ఆపసోపాలు పడిపోతాము మరి ఈ దేశం ఇంకా ఎంతమందిని accommodate చేయగలుగుతుంది
3. అలా విని పుట్టిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోవటమే దారా లేక అసలు జనాభా పెరగడమే తప్ప అని అనట్లేదు. పెరుగుతున్న జనాభా కనుగుణంగా చోటు సరి పోవడం కోసం కొంచెం వనరులు అటు ఇటు చేసుకుంటూ కాళ్లు మడత పెట్టుకోవడం చాపుకోవటం వంటి చిన్న చిన్న మార్పులు మనకు అలవాటైనవే కదా.
4. ఇప్పుడు ఇక మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. ఎంతసేపు స్థూలమైన విషయాలు మాట్లాడటం కాదు. Meaning not just outliners. Coming to the real life. అదే సామాజికం, లేదా గృహస్థ స్థాయి.
5. ఈ గృహస్థ స్థాయిలో అంశాలు ఎలా ఉంటాయో మనకు తెలియనిది కాదు. ఇంటికి చుట్టాలు వస్తే పెట్టే బట్టల దగ్గర నుంచి అన్నిటికీ సమస్యలే. పైన వనరుల గురించి వసతుల గురించి చెప్పుకున్నాం. ఇదే విషయం గా. కానీ ఇప్పుడు మనస్తత్వాలు గురించి చెప్పుకుంటున్నాం. అన్న భార్యకి ఒకరకం చీర ఆడపడుచుకి ఒకరకం చీర పెడతారు ఆడవాళ్లు అని ఒక నానుడి. ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో వేడుక చేస్తే నువ్వు పెట్టే చిన్న చీర గురించే ఈ స్థాయికి వెళుతున్నాము. ఇక పెద్దపెద్ద విషయాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక ఇంట్లో వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదివితే ఎంత మంది ఈర్ష్య, మత్సరాలు లేకుండా, నిస్వార్ధంగా ఆనందంగా చిత్తశుద్ధితో అభినందిస్తారు
6. ఎవరైనా కష్టంలో ఉంటే ఎంత మంది తన బాధ్యతగా వెళ్లి ఆదుకుంటారు. వైద్య అవసరము డబ్బు అవసరమో వస్తే వైద్యానికి డబ్బు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు రక్తము ఇతర రకమైన సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రార్ధించే పదులు సాయం చేసే చేతులు ఉంటాయి. డబ్బు అవసరం అయితే పోని ఎవరు డబ్బు వాళ్ళు ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వద్దు. కానీ ఒకళ్ళు కష్టం లో ఉంటే అయ్యో అని బాధ పడేవాళ్లే వాళ్ళు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు అంటే ఏంటి అందరూ కిందిస్థాయిలోనే ఉండాలి మనం జాలి చూపించే స్థాయిలోనే ఉండాలి అని ఒకళ్ళు అనుకోవటమే కదా మరి ఆ ఒకల గురించి పక్క వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అంటే ఏ రకంగానూ కూడా మానసిక పరిపక్వత లేకుండా అంటే ఆలోచనలలో కాదు ఈర్ష్య లేని విషయంగా పరిపక్వత లేకుండా ఎందుకు మనం ఎదుటివారి కష్టాన్ని చూసి అయ్యో అంటూనే వాళ్ళ గెలుపుని చూస్తే అబ్బా అనుకోవాలి
7. ఒక ఇంట్లో విద్యా వైద్యం ఇల్లు వనరులు ఆహారం ఆరోగ్యం తను ఇలా ఏ రకంగానూ కష్టాలు లేకుండా ఆ ఇల్లు చాలా బాగుందని ఈ గృహస్తులు చాలా ఆనందంగా ఉన్నారని అనుకుందాం. అది చూసి ఎంతమంది ఓర్చుకోగలుగుతున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళ కుటుంబాల్లో చిచ్చురాపటం మనుషుల మధ్య తంపులు పెట్టడం కాపురాలు కూల్చడం వంటివి ఎంతమంది చేయట్లేదు.
8. ధర్మము నీతి మనుషుల్ని బట్టి మారుతూ ఉంటాయి. ముందర విషయంలో చెప్పుకున్నట్టు తన భార్య తన అక్క తన తల్లి తన బామ్మ ఎవరు కష్టపడకూడదు తన మేనత్తతో సహా ఎవరూ కష్టపడకూడదు కానీ మేనత్త గారికి కష్టపడొచ్చు తన తల్లి అత్తగారు కష్టపడకూడదు ఇంత సంకుచితంగా మగవాడు ఆలోచిస్తాడు. అప్పుడు ఆడది మాత్రం ఏం చేస్తుంది, చేతకానిది భర్తను అనుసరించి ఏడుస్తూ చావు దాకా వెళుతుంది చాకిరి చేసి వనరులు లేక చివరికి ఆదరణ లేక గుర్తింపు ఉన్న అది బయటకు రాని అహాల మధ్య నలిగిపోతుంది. లేదు చేతనైనదైతే చాటుగానో సూటిగా నేను భర్తను ఎదిరించి తన వాళ్ళని గెలిపించుకోవాలని తను నిలబడాలని ప్రయత్నం చేస్తుంది. దీని మధ్య తెలిసావో తెలియకుండానే నలిగిపోయేది పిల్లలే కదా మరి. ఇది చూసిన పిల్లలు ఎవరైనా ఇటువంటి వారి మధ్యలో ఉండాలి అనుకుంటారా.
9. అందుకని వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండటమే కరెక్ట్ అనుకుంటారు
10. దానికి ఉన్న మార్గం ఉన్న ఊరు వదిలి రావడం ఆ తరంలో వాళ్ళు చేసింది అది పొలాలమ్ముకుని ఉద్యోగాల పేరుతో వేరుకాపురం అని సూటిగా చెప్పకుండా బయటికి వచ్చేసారు మరి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎవరైనా చూస్తూ ఊరుకున్నాదా ఏదో ఒక రకంగా మాటలతో హింసిస్తూనే ఉన్నారు. లేదా ఏదో పని ఉన్నట్టు ఊరి నుంచి పట్నంలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్లి సహాయాలు పొందుతారు సహాయం ఆశ్రయం పొందినంత వరకు ఎవరు ఏమీ అనుకోరు కానీ తిన్న ఇంటివాసాలు లెక్కబెట్టి ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి పిల్లలు మనసులో కల్మషరాన్ని విషాన్ని నూరిపోస్తున్నారు.
11. అందుకని ఈ తరం పిల్లలు ఏం చేశారు ఇవి కూడా వినపడనంత దూరంగా వెళ్లిపోవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకడం ఒకదారి అక్కడికి మాత్రం రాలేరా ఇంటి చేతనైన వాళ్ళు ఇక్కడిదాకా వచ్చినవాళ్లు ఇంకెక్కడికైనా రాగలవు పైగా ఆ రాష్ట్రాలలో వారి మాతృభాష రాకపోతే మనబడి కష్టం. మనదేశంలో కర్మకుద్ది హిందీ మాట్లాడే వాళ్ళ కన్నా విదేశీ పాలనలో ఆంగ్లం మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఈ ఆంగ్లం మాట్లాడే చోటికి పారిపోతే ఇంకా బెటర్ పైగా దేశీయంగా అయితే ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలరు చూపించమని కూడా వచ్చేస్తారు పనీపాటా లేకపోతే ఊరికి రావడానికి అంటే హైదరాబాద్ విశాఖ నుండి మహానగరాల్లో స్థిరపడ్డ కుటుంబాల ఇళ్లల్లోకి ఏమో ఈ ఊళ్ళో ఆ పని ఆవుల్లో పంచాయతీ వస్తారు గుజరాత్ కి ఢిల్లీకి అలా రాలేరు కదా అందుకని ఇది చూపించే అది చూపించు అంటూ వచ్చేస్తారు వచ్చిన వాళ్ళు కచ్చితంగా పెట్టిస్తారు అక్కడితో ఆగుతుందా మనం ముందుగా చెప్పుకున్నట్టు తంపులు పెడుతుంటారు.
12. అందుకని ఆంగ్లం మాట్లాడి ఎవరు అందుకోలేని చోటకి వెళ్ళిపోవాలి అంటే అది విదేశాలు దానికి కారణం మీసాలు అడ్డు ఉంటాయి.
13. కర్మకాళి అక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రుల, ఇతర బంధువుల, మాటలు విని భార్యను లేదా భర్తకి నువ్వు కాల్చుకు తినే స్త్రీ పురుషులు ఇప్పటికీ ఉన్నారు అక్కడా ఉన్నారు
14. కానీ ఇక్కడతో పోలిస్తే అక్కడిదాకా ఆ మాటలు చేరే అవకాశం తక్కువ పైగా ఇక్కడిదాకా కాదు అక్కడ స్త్రీలకు రక్షణ ఉంటుంది మనకి ఏదైనా ఇబ్బంది అయితే చట్టాలు మనని ఆదుకుంటాయి పైగా ఇక్కడ ప్రమాదాలు జరిగితే రక్షణ కరివే ఆక్సిడెంట్ అయినా సరే కానీ అక్కడ నైల్ లెవెల్ విషెస్ వచ్చేస్తాయి అలా ఒకళ్ళు మొదలుపెట్టిన పైనుంచి అదొక వైరస్ లాగా మిగతా వారికి వ్యాప్తి చెందింది అదే సమయంలో మనదేశంలోకి సాఫ్ట్వేర్ రంగం విస్తృతంగా ఎదిగేంత బాగా వచ్చేసి వేళ్ళూనుకుంది.
15. "రాౙు తలుౘుకుంటే దెబ్బలకు కొదువా", అన్నట్టు, ఇక తల్లిదండ్రులందరూ తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తెచ్చి పిల్లలు చేత ఆ ఇంజనీరింగ్ చదివి చదివించడం మొదలుపెట్టారు అ
మన సంస్కృతి లో స్త్రీలపై
మన పురాణాలలో సీతమ్మ తల్లి, సత్యాభామా దేవి, కైకేయి, ప్రమీలా దేవీ వంటి వారు యుద్ధాలు చేశారు.
మన రాజ్యాంగం కంటే ముందఱే రుద్రమ దేవి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి యుద్ధాలు చేశారు.
మన ఆలయాలలో దేవుడిని కేవలం విగ్రహాలుగా ౘూడము. అందుకని స్త్రీలకు కుదరని రోౙులలో ఉపచారాలు ఆగకూడదు కనుక పురుషులే పుర+హితులు గా నియమింప బడ్డారు కానీ స్త్రీలకు పూజలు నిషిద్ధం కాదు, అలాగే యాగాలలోనూ, హోమాలలోనూ వారికీ భాగస్వామ్యం ఇచ్చారు.
తెలంగాణ లోని గ్రామ దేవతల గుడులలో స్త్రీలే అమ్మవారికి సేవలు చేస్తారు.
ఇదీ నేను మన పురాణాల గురించి, మన సంప్రదాయం గురించి చెప్పదలచుకుంది. ఇతర మతాలపై నేను వ్యాఖ్యలు చేయను.
అంతే కాదు, సందర్భం వచ్చింది కాబట్టి, మన సాంప్రదాయం గురించి ఇంకో మాట.
సహగమనం కానీ, వితంతువులు అలాగే ఉండి పోవటం కానీ, అత్తారిళ్లల్లో కోడళ్ళ పైన దాష్టీకాలు కానీ మన సంప్రదాయంలో లేవు.
కౌసల్యా దేవి ఇత్యాదులు సహగమని చేయలేదు.
కౌసల్యాదేవి వేద పాఠశాల నడిపింది. కైకేయి మాత యుద్ధ శిక్షణ ఇచ్చేది.
సీతమ్మ తల్లి కానీ వేరెవరు కానీ అత్తారిళ్ళల్లో ఆరళ్ళు పడలేదు.
పరాయి వారితో యుద్ధాలలో వారు చేసిన కుయుక్తుల కారణంగా మన రాౙులు వీరులై నేలకొరిగి నప్పుడు, రక్షణకై మాత్రమే రాణీ దగ్గర నుంచి పరిచారికల వరకూ ఆయా స్త్రీలు వారి వారి భర్తల చితులలోకి దూకేశారు.
నిగమశర్మ అక్క అనే కథలో [తెనాలి రామకృష్ణుడు వ్రాసినది] - భర్త దుర్మార్గుడైతే, వ్యసనాల పాలైతే, అతనిని అతని అక్క మారుస్తుందే కానీ మరదలి చేతకాని తనమనో, దాష్టీకమనో ఆడి పోసుకోవటం లేదు, అలాగని వారి ఖర్మకు వారిని వదలి వేయటమూ కాదు.
*సందర్భం వచ్చింది కాబట్టి చెపుతున్నాను, అంతే కానీ ఎవఱిపై వ్యక్తిగత స్పందన కాదు 🙏🏻*