Sunday, November 1, 2020

మూకపంచశతి - పాదారవింద శతకము

 1.

*మొదటి శ్లోకము .*

*స్మరహరుభామ!  నీదుమహిమన్ సరవిన్ సరిగా గణించి యే*

*ర్పరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటియత్నమున్న నీ*

*శ్వరి! ఎగయించె గాంచిపురసౌధవిహారవిశారదా!  మనః* 

*పరమవిపాకమేదొ నఠను ద్వచ్చరణస్తు0ఠతిజల్పనమ్ములన్.*


ఓ కాంచీవిహారరసికా!  నీమహిమమార్గమిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాడును సరికాజాలడు. ఐననూ నా మనఃపరిపాకమేమోగాని నీ పాదములను కొనియాడుటలో నన్ను వాచాలుని జేయుచున్నది.

కాంచి పురవిహారీ! నీదు 

దివ్య  మహిమలు! తెల్ప గలమ


/*కాంచి పురవిహారీ! తెల్ప గలనె  నీదు మహిమ

నీదు చరణముల స్మరణే మాకు వెలుగమ్మ

కల్ప తరువు మంకెన పూవు కాంతులు చాలక

వైర మొందు వెలుగుల రాణీ ప్రణతి దుర్గ */


/*చిత్తరువు నిను వర్ణన సేయలేదు జనని

మానస మునందు యాతృతే మరిలేదు శక్తి */


కాంచి పురాధిప నీదు


నా పద్యము final version 


తెలుప తరమ తల్లీ నీదు దివ్య మహిమ

లెన్ని యో! యెట్టివో! గద నెంచి చూడ

వర్ణనలు సేయ గలమ యో వైజయంతి!

భక్తురాలిగ నీకిదే ప్రణతి దుర్గ


2.  శ్రీ మన్నందన వాటికా కిసలయ




No comments: