నీ దరి చేరుట ధ్యేయము!
మోదము నీ సన్నిధి గద! భూమిన ప్రజకున్
రాదే శోకము! తలచిన!
శ్రీ దాక్షాయణి! నిను మది! క్షేమము గలుగున్
నీ దరి చేరుట ధ్యేయము!
మోదము నీ సన్నిధి గద! భూమిన ప్రజకున్
రాదే శోకము! తలచిన!
శ్రీ దాక్షాయణి! నిను మది! క్షేమము గలుగున్
Vaddiparthi పద్మాకర్ గారు చెప్పారు అక్క, గత జన్మలో ఈశ్వరుడికి పూజ చేస్తే డబ్బులు ఉంటాయట, దుర్గా పూజ చేస్తే అర్థం చేసుకునే భార్య /భర్త వస్తారట, విష్ణువుకి పూజ చేస్తే అధికారం పదవి వస్తాయట, శివపార్వతుల పూజ చేస్తే ఎంత కష్టంలో ఐనా ఒక సుఖం ఇస్తారట, రుద్రాభిషేకం చేస్తే కవిత్వం, జ్ఞానం, సంగీత జ్ఞానం వస్తాయట. నేను అందుకే శివుడు అమ్మవారు బాగా నమ్ముతాను ఈ జన్మ ఇలా ఉంది వచ్చే జన్మ ఏమో అని
సౌందర్యలహరి ఐదవ శ్లోకం 108 సార్లు చదివి పళ్ళు లేదా పాలు నైవేద్యం పెట్టాలి ఉదయం లేదా సాయంత్రం వీలైతే ఐదు - ఆరు గంటల మధ్యలో - ఎదుటివారు మంచిగా మారటానికి
జనవరి 30 నుండి శ్యామల దేవి గుప్త నవరాత్రులు మొదలు...
మాస నివేదన:
ఆవు నెయ్యి
తిథి నివేదనలు:
పాడ్యమి :ఆవు నెయ్యి
విదియ: పంచదార
తదియ: క్షీరం
చవితి:ఆపూపములు
పంచమి: అరటి పండు
షష్ఠి: తేనె
సప్తమి: బెల్లం
అష్టమి: నారికేళం
నవమి: పేలాలు