Wednesday, October 16, 2024

Puujalu

 Vaddiparthi పద్మాకర్ గారు చెప్పారు అక్క, గత జన్మలో ఈశ్వరుడికి పూజ చేస్తే డబ్బులు ఉంటాయట, దుర్గా పూజ చేస్తే అర్థం చేసుకునే భార్య /భర్త వస్తారట, విష్ణువుకి పూజ చేస్తే అధికారం పదవి వస్తాయట, శివపార్వతుల పూజ చేస్తే ఎంత  కష్టంలో ఐనా ఒక సుఖం ఇస్తారట, రుద్రాభిషేకం చేస్తే కవిత్వం, జ్ఞానం, సంగీత జ్ఞానం వస్తాయట. నేను అందుకే శివుడు అమ్మవారు బాగా నమ్ముతాను ఈ జన్మ ఇలా ఉంది వచ్చే జన్మ ఏమో అని


సౌందర్యలహరి ఐదవ శ్లోకం 108 సార్లు చదివి పళ్ళు లేదా పాలు నైవేద్యం పెట్టాలి ఉదయం లేదా సాయంత్రం వీలైతే ఐదు - ఆరు గంటల మధ్యలో - ఎదుటివారు మంచిగా మారటానికి








జనవరి 30 నుండి శ్యామల దేవి గుప్త నవరాత్రులు మొదలు...


మాస నివేదన:

 ఆవు నెయ్యి 

తిథి నివేదనలు:

పాడ్యమి ‌‌:ఆవు నెయ్యి 

విదియ: పంచదార 

తదియ: క్షీరం 

చవితి:ఆపూపములు

పంచమి: అరటి పండు 

షష్ఠి: తేనె 

సప్తమి: బెల్లం 

అష్టమి: నారికేళం 

నవమి: పేలాలు

No comments: